పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అతని విగ్రహానికి పూలమాల వేసి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జ్యోతిరావు పూలే కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సురేందర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్