కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు

72చూసినవారు
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పుడూరు మండల పరిధిలోని సోమన్ గుర్తి గ్రామంలో రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణం మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్