బిఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిని ప్రకటించింది

80చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఒక డమ్మీ అభ్యర్థిని ప్రకటించిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఎద్దేవ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి శుక్రవారం కావ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లిమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రజలందరికీ అండగా ఉంటానని భరోసానిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్