రంగశాయిపేటలో చిన్న రథంపై స్వామివారి ఊరేగింపు

73చూసినవారు
వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తిరు కళ్యాణంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చిన్నా రథంపై గరుడ వాహనం పై స్వామి వారు సీతదేవి, లక్మణుడితో పురవీధుల్లో భక్తులకి దర్శనం భాగ్యాన్ని కలిపిచ్చారు. భక్తులు స్వామి వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల శ్రీధరచార్యులు, ఆలయ ఇఓ, ఫౌండ్రి ట్రస్ట్ చైర్మన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్