'నీట్ స్కామ్'పై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: రాహుల్ గాంధీ

83చూసినవారు
'నీట్ స్కామ్'పై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: రాహుల్ గాంధీ
నీట్‌-యూజీ పరీక్ష 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. పార్లమెంట్‌లో విద్యార్థుల గొంతుకగా ఉండి ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని రాహుల్ చెప్పారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్ పరీక్షలో జరిగిన స్కామ్ కారణంగా 24 లక్షలకు పైగా విద్యార్థులు, వారి కుటుంబాలు నాశనమయ్యాయని రాహుల్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్