భారత్కు మాల్దీవుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని దేశాల సముద్ర రవాణా మార్గాలు మాల్దీవుల గుండా వెళ్తాయి. భారత్కు 90 శాతం ఆయిల్ సముద్ర మార్గాన వస్తుంది. అలాగే మాల్దీవులు అనేది ఎక్స్క్యూజివ్ ఎకానమిక్ జోన్ (ఈఈజెడ్)ను కలిగి ఉంది. ఇక్కడ లభించే మినరల్స్తో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్లు తయారు చేయవచ్చు.
భారత్ భవిష్యత్కు ఇది ఎంతో అవసరం. మిలిటరీ కేంద్రంగా మాల్దీవులను
భారత్ ఉపయోగించుకోవాలని అనుకుంటోంది.