రోకలి బండతో కొట్టి భార్య దారుణ హత్య

77చూసినవారు
రోకలి బండతో కొట్టి భార్య దారుణ హత్య
జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మల్యాల మండలం లంబిడిపల్లిలో భార్య రాజవ్వపై భర్త రోకలి బండతో దాడి చేశాడు. దాడిలో రాజవ్వకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ రాజవ్వ కూడా మరణించడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్