నారాయణపురం: వర్షానికి ఊడిపడ్డ ఇంటి పైకప్పులు

83చూసినవారు
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆదివారం గాలి దుమారంతో వర్షం బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన కురిసిన వర్షంతో ఇంటి పైకప్పులు ఊడిపడ్డాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యా రు. వర్షానికి కొన్నిచోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ఆవేదన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్