ఏపీ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మూడో బ్లాక్లో మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.