AP: మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. దీంతో అభ్యర్థులతో పాటు ఓటర్లలో నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. స్ట్రాంగ్ రూముల్లో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఇవాళ ఉ. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మధ్యాహ్నానికి ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపారన్న విషయంపై స్పష్టత రానుంది. LOKAL APPలో మినిట్ టు మినిట్ అప్డేట్స్ను చూడండి.