నేపాల్, యూపీ సరిహద్దులో అలర్ట్

ఆరో దశ లోక్‌స‌భ ఎన్నికలకు సంబంధించి బీహార్లోని ఎనిమిది స్థానాలకు శనివారం ఏక కాలంలో పోలింగ్ జరగనుంది. వీటిలో కొన్ని సీట్లు నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. 60 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. చాప్రాలో ఎన్నికల హింసాకాండ అనంతరం మహారాజ్ గంజ్ లో ప్రత్యేక నిఘా ఉంచారు.

సంబంధిత పోస్ట్