చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు

తెలంగాణలో వర్షకాలం మొదలైనా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి‌అందుబాటులో లేకుండా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి దగ్గరగా‌ ఉన్నాయి. పచ్చి మిర్చి కిలో రూ. 100, చిక్కడు కిలో రూ. 120, క్యారెట్ రూ. 100, కాకరకాయ రూ. 90, క్యాలీఫ్లవర్ రూ. 80 ధర పలుకుతుంది. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్