సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. భారీ వర్షంలో పిడుగుపాటుకు గురై రైతు కడారి శ్రీశైలం(45) మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.