ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య

దక్షిణ ముంబైలోని మంత్రాలయ సమీపంలో సోమవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారుల కుమార్తె లిపి రస్తోగి (27) ప్రస్తుతం LLB చదువుతోంది. గతంలో ఆమె బ్యూటీ కన్సల్టెంట్‌గా, సేల్స్ & మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పని చేసింది. అయితే ఒత్తిడి కారణంగా భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్