గుజరాత్ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు తప్పా.. వేరే రాష్ట్రాల గురించి ఆలోచించట్లేదన్నారు. ప్రధాని అని మరచి గుజరాత్ రాష్ట్రానికి సీఎం లా వ్యవహరిస్తున్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తాడని మండిపడ్డారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి