కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ కింద ఇరుకున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.