మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ విప్:

ఇల్లంతకుంట మండలానికి చెందిన చర్చి ఫాదర్ మోజేష్ తల్లి మృతిచెందగా, మాజీ విప్, మాజీ శాసన సభ్యుడు ఆరెపెల్లి మోహన్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వుట్కూరి వెంకట రమణారెడ్డి మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య , తడ్కపెల్లి భూమయ్య , గుండ్రెడ్డి రాజు నవీన్ రెడ్డి , మామిడినరేష్ , ఎండి జమాల్ కిసరీ కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్