అగ్నికి ఆహుతి అయిన గడ్డివాము

కోదాడ పట్టణంలోని 9వ వార్డ్ సాలార్ జంగ్ పేటలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని గడ్డివాములు శనివారం దగ్దం అయ్యాయి. మంటలు వ్యాప్తి చెందకుండా స్ధానిక కౌన్సిలర్ షేక్ మధార్ స్పందించారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బందితో పాటు, మున్సిపాలిటీ ట్యాంకర్ తో మంటలు ఆర్పి వేశారు. ఈ సందర్భంగా సహకరించిన వార్డు యువతకు కౌన్సిలర్ మదార్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్