తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఘోరం జరిగింది. దామరగిద్ద మండలం విఠలాపూర్లో పొలం వద్ద పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పిడుగుపాటుకు ఆశన్న(58), కౌశల్య(54) మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.