టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు

టమాట ధరలకు రెక్కలొచ్చి కేజీ రూ. 100 పైనే పలుకుతున్న విషయం తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలను టార్గెట్ చేశారు. తాజాగా, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఓ వ్యాపారికి చెందిన 20 కేజీల టమాటాలు, 4 కేజీల పచ్చిమిర్చిని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే, కర్ణాటకలోను రూ. లక్ష విలువైన 60 బస్తాల టమాటాలను దొంగలు అపహరించుకుపోయారు. మహారాష్ట్రలో కూడా టమాటాల దొంగతనం జరిగింది.

సంబంధిత పోస్ట్