సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను అయోధ్యకు చెందిన రామ్ మిలన్ పాల్(55), మహారాజ్ గంజ్ కి చెందిన అచేలాల్ (58), రామ్ భజనపాల్ (53)గా పోలీసులు గుర్తించారు. సాధువులు ముగ్గురు 'చౌరాసి కోసి పరిక్రమ' పూర్తి చేసుకుని మకౌడా ధామ్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి