ఇవాళ రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి

విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా ఏపీలో పేరుపొందిన వ్యక్తి ఘుపతి వెంకటరత్నం నాయుడు. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులుతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే. 20వ శతాబ్దంలో సినిమాను సామాన్యులకు చేరువ చేసేందుకు తన యావత్ జీవితాన్ని, ధనాన్ని ధారబోసిన మహానుభావుడు. తెలుగు ప్రజలకు సినిమాను పరిచయం చేసి, తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు అనిపించుకున్న రఘుపతి వెంకయ్య వర్ధంతి నేడు.

సంబంధిత పోస్ట్