జనగామ: ప్రభుత్వ దవాఖానలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఈ సందర్భంగా బయోమెట్రిక్ అటెండెన్స్,సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీసారు. అనంతరం సిబ్బందిని ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్