చింతూరు: 10 పరీక్ష కేంద్రాల్లో 1420 మంది విద్యార్థులు

67చూసినవారు
అల్లూరి జిల్లాలో విలీన మండలాలు అయిన చింతూరు కూనవరం విఆర్. పురం ఎటపాక మండలాల్లో పదో తరగతి పరీక్షలకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎంఈఓ లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. ఈ మండలాల్లో వివిధ పాఠశాలలకు చెందిన 1420 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కూడా విద్యార్థులకు పయోజనం కలిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్