అచ్యుతాపురం: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

78చూసినవారు
అచ్యుతాపురం: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో కొత్తగా బదిలీపై వచ్చిన అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం అచ్చుతాపురంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్