గురజాల: మహచండి యాగంలో పాల్గొన్న శాప్ చైర్మన్

53చూసినవారు
గురజాల: మహచండి యాగంలో పాల్గొన్న శాప్ చైర్మన్
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు సోమవారం చిత్తూరులోని సంతపేటలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేపట్టిన మహా చండీయాగంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గతంలో జైల్లో ఉన్నప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ భక్తిశ్రద్ధలతో ఈ చంఢీయాగాన్నినిర్వహించి అమ్మవారిపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్