బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

67చూసినవారు
చిత్తూరు నగరంలోని గిరింపేట ఈద్గాలో సోమవారం ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, పవిత్రతకు బక్రీద్ ప్రతీక అన్నారు. అందరూ కలసికట్టుగా ఆనందోత్సాహాలతో బక్రీద్ నిర్వహించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్