వెదురుకుప్పాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలి

82చూసినవారు
వెదురుకుప్పాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలి
జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను టీడీపీ వెదురుకుప్పం మండల నేత మోహన్ మురళి సోమవారం కలిశారు. థామస్ కు గజమాల వేసి సన్మానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో చర్చించి సమస్య ను పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్