శబరిమల ప్రధాన తంత్రిని కలసిన భక్తులు

63చూసినవారు
శబరిమల ప్రధాన తంత్రిని కలసిన భక్తులు
కేరళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి మాస పూజల్లో సోమవారం బైరెడ్డిపల్లె మండలానికి చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు పాల్గొన్నారు. అనంతరం శబరిమల ఆలయ ప్రధాన అర్చకులుని కలసి ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ ఆచార్యులు, సురేష్, భరత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్