పలమనేరు ఎమ్మెల్యేకు సన్మానం

65చూసినవారు
పలమనేరు ఎమ్మెల్యేకు సన్మానం
పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యేలు మురళి మోహన్, పులివర్తి నాని సోమవారం సత్కరించారు. పలమనేరులోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమరనాథ్ రెడ్డితో ఎమ్మెల్యేలు కొంతసేపు సమావేశమై నియోజకవర్గాల్లో చేయాల్సిన అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్