ఎంఎల్ఎస్ పాయింట్ ను తనిఖీ చేసిన జేసీ

63చూసినవారు
ఎంఎల్ఎస్ పాయింట్ ను తనిఖీ చేసిన జేసీ
బంగారుపాలెం మండలంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద గల ఎంఎల్ఎస్ పాయింట్ ను జేసీ శ్రీనివాసులు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో పంచదార, కందిపప్పు, పామ్ ఆయిల్ తదితర నిత్యావసర వస్తువుల ప్యాకింగ్ తూనికలు సరిగా ఉండాలని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. జిల్లాస్థాయిలో 11 అధికార బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వారు సమగ్ర నివేదికను అందజేస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్