సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

56చూసినవారు
సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని కె. జి. సత్రం కొండ పై వెలసిన శ్రీ పార్వతి సమేత సిద్ధేశ్వర స్వామి వారి సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే కొండపై వెలసిన వినాయక, సుబ్రమణ్య, ఆంజనేయ స్వాముల వార్లను దర్శించుకొని నాగదేవతలు, నవగ్రహాలకు పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్