కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ప్రచారం

577చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డులో ఆదివారం తెలుగుదేశం శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి వెళ్ళి చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ మ్యానిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అన్ని రకాల ప్రజలకు మంచి చేస్తాయని వివరించారు‌. రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్