వైసీపీ అభ్యర్థి నిసార్ అహమ్మద్ ని గెలిపించుకుంటాం

1070చూసినవారు
వైసీపీ అభ్యర్థి నిసార్ అహమ్మద్ ని గెలిపించుకుంటాం
వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహమ్మద్ ను గెలిపించుకుంటామని ఆ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాజేశ్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని శేషప్పతోటలోని పెంచుకాస్త చర్చిలో ఆదివారం జరిగిన ప్రార్థనల్లో అహ్మద్ పాల్గొన్నారు. ఆయనకు విజయం చేకూరాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కొండామర్రిపల్లి ఎంపీటీసీ రమణ, రిషి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్