వివిధ పార్టీల నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరిక

64చూసినవారు
వివిధ పార్టీల నుంచి 100 కుటుంబాలు టిడిపిలో చేరిక
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో శనివారం సాయంత్రం టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. టిడిపిలో చేరిన వారికి చల్లా బాబు పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని చల్లా బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్