అమలాపురం: ‘పది' విద్యార్థుల పరీక్షలకు ప్రణాళికలు

52చూసినవారు
అమలాపురం: ‘పది' విద్యార్థుల పరీక్షలకు ప్రణాళికలు
కోనసీమ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేయడానికి ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈవో షేక్ షలీన్ భాష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన అమలాపురం నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి విద్యా శాఖ వివిధ చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులు పూర్తి ఉత్తీర్ణత సాధించడమే తమ లక్ష్యం అని ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్