దొండపూడిలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

52చూసినవారు
దొండపూడిలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో కోదండ రామాలయం వద్ద గత 27 సంవత్సరములుగా దేవి నవరాత్రులు జరిపిస్తున్నామని ఈ సంవత్సరం 28వ వార్షికోత్సవం జరుగుతుందని ఆలయ పురోహితులు వారణాసి సుబ్రహ్మణ్య శర్మ గురువారం అన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ యువకులతో కలిసి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్