రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

23382చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొండేపూడి నవీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవీన్ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జగ్గంపేట నుంచి రామవరం గ్రామానికి పలావు తెచ్చుకునేందుకు వెళ్లగా రామవరంలో బైక్ ను రాజమండ్రి నుంచి వైజాగ్ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై నాగార్జున రాజు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్