ఈ నెల 18న నిడదవోలులో జాబ్ మేళా

84చూసినవారు
ఈ నెల 18న నిడదవోలులో జాబ్ మేళా
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ & తూ. గో జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో నిడదవోలులోని ఎస్. వి. ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కొండలరావు శుక్రవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హాజరవుతాయని చెప్పారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ పూర్తి చేసిన 19 - 27 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని వివరించారు.

సంబంధిత పోస్ట్