మద్యం సేవించి వాహనం నడిపిన ఐదుగురికి జరిమాన విధింపు

78చూసినవారు
మద్యం సేవించి వాహనం నడిపిన ఐదుగురికి జరిమాన విధింపు
మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో ఐదుగురికి రూ. 50 వేల జరిమాన విధించినట్లు ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు మంగళవారం తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అరెస్ట్ చేసిన ఐదుగురు వ్యక్తులను ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్