వేలంలో వినాయకుడి లడ్డు రూ. 32000 లు

80చూసినవారు
మండలం లోని ఇంగిలిపాకలంక కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితికి ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో రూ. 32000 లు పలికింది. బుధవారం వినాయక కమిటీ సభ్యులు, పెద్దలు, తదితరులు వినాయక స్వామి లడ్డు వేలంపా ట నిర్వహించగా రూ. 32, 000వేలకు ఎంపీటీసీ దంపతులు మోరు. వెంకన్న , రమణ లు సొంతం చేసుకు న్నారు. అనంతరం పలుచోట్ల వినాయక ప్రతిమలను ఘనంగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్