అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలి

74చూసినవారు
గత పది రోజులుగా వరద నీటిలో కొట్టి మిట్టాడుతున్న కొల్లేరు గ్రామాల్లోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలనీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. మంగళవారం అధికారులతో కలసి ముంపు ప్రాంతాలను ఎమ్మెల్సీ పరిశీలించారు. కనీసం రోడ్ మార్గం లేని పెనుమాక లంక గ్రామానికి నాటు పడవలో వెళ్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వరద బాధితులకు నిత్యావసరాలు త్వరితగతిన అందివ్వాలన్నారు

సంబంధిత పోస్ట్