విజయవాడ: కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి

79చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దశరాశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సరస్వతి దేవి అలంకారంలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదమండపంలో ఆశీర్వచనాలు అందించారు. రాజధాని లేని ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని, పోలవరం పూర్తికావాలని, కుంగిపోయిన విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్