ఎంపీ సమక్షంలో పలు కుటుంబాలు వైసీపీలోకి చేరిక

7853చూసినవారు
ఎంపీ సమక్షంలో పలు కుటుంబాలు వైసీపీలోకి చేరిక
మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామంలో మాజీ మండల అధ్యక్షుడు నారపురెడ్డి మోహన్ రెడ్డి వారి అనుచరులు పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమక్షంలో బుధవారం వైసీపీలోకి చేరారు. అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైసీపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబటూరు ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్