సీఎం సహాయనిధికి రూ. 5 లక్షల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎం సహాయనిధికి రూ. 5 లక్షల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితుల సహాయార్థం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి సీఎం సహాయనిధికి రూ. 5 లక్షలు అందజేశారు. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆమేరకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే చైతన్యను అభినందించారు. బాధితులకు ప్రతి ఒక్కరు అండగా నిలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్