బుక్కాయాపల్లెలో టిడిపి ఎన్నికల ప్రచారం

68చూసినవారు
బుక్కాయాపల్లెలో టిడిపి ఎన్నికల ప్రచారం
దువ్వూరు మండలం బుక్కాయపల్లి గ్రామంలో ఆదివారం టిడిపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు బీసీ సెల్ అధ్యక్షులు పుట్టా ప్రభాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పందిటి మల్హోత్రా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టా సుధాకర్ యాదవ్ ని గెలిపించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్