రైల్వే కోడూరు: భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్

85చూసినవారు
రైల్వే కోడూరు: భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్
రైల్వే కోడూరు మండలం మైసూరా వారి పల్లి గ్రామంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కారూపానంద రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యుత్, రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారానికి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్