జిల్లాలో 23, 615 ఎకరాలలో పంట కోతలు పూర్తి

81చూసినవారు
జిల్లాలో 23, 615 ఎకరాలలో పంట కోతలు పూర్తి
జిల్లాలో దాళ్వా వరి పంట పక్వ దశకు చేరుకోవడంతో బుధవారం సాయంత్రం నాటికి 23, 615 ఎకరాలలో పంట కోతలు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎన్. విజయ్ కుమార్ వెల్లడించారు. బుధవారంసాయంత్రం సామర్లకోట లో డీఎవో మాట్లాడుతూ జిల్లాలో 22 మండలాలలోనూ దాళ్వాపంట 1. 63 లక్షల ఎకరాలలో సాగుచేసారన్నారు. దాళ్వా పంటకు వాతావరణం పూర్తిగా అనుకూలించడం, చీడపీడలు అంతగా లేకపోవడమే గాక వ్యవసాయ యంత్రాoగo రైతులకు మెళకువలు అందించారన్నారు

సంబంధిత పోస్ట్