భక్తి శ్రద్ధలతో వసంత నవరాత్రి ఉత్సవం

69చూసినవారు
భక్తి శ్రద్ధలతో వసంత నవరాత్రి ఉత్సవం
కుమార రామ భీమేస్వరాలయంలో వేంచేసియున్న. బాల త్రిపుర సుందరి అమ్మవారికి. వసంత నవరాత్రి మహోత్సవ రెండవ రోజు విశేష పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీల కంఠం ఆధ్వర్యంలో జరిగిననీ పూజలలో అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల, చండీహోమ పూజలు Nఇర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించారు.

సంబంధిత పోస్ట్