కాకినాడ: గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు యువకులు

57చూసినవారు
కాకినాడ: గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు యువకులు
గంజాయితో పట్టుపడ్డ ఇద్దరు యువకులను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకాలు కోసం అన్నవరం వెళ్తుండగా శుక్రవారం వారిని అన్నవరం ఎస్సై వి. కిషోర్ నేతృత్వంలోని పోలీసులు పట్టుకున్నారు. తొండంగి మండలం చెందిన బి. నూకరాజు, శంఖవరం మండలానికి చెందిన బి. జోగేంద్రగా గుర్తించారు. వారి నుంచి సుమారు 4. 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్